ప్రజాభవన్ కంచే తొలగిపోవడంతో సీఎం కార్యాలయం చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వెళ్లారు. కొందరు కళాకారులు ప్రజా భవన్ ఎదుట పాటలు పాడుతూ బై బై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. అటుగా పోయే వాహనదారులు కూడా ఆగి సీఎం కార్యాలయాన్ని చూసుకుంటూ వెళ్లారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా కంచే ఉండటం.. జనాల్లో సీఎం కార్యాలయం ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటి ఎక్కువగా ఉండేది.. కానీ, ఇప్పుడు పూర్తిగా గేట్స్ ఓపెన్ అయ్యేసరికి జనాలు…
బ్రిటీషర్లు భారత దేశాన్ని పరిపాలించే రోజుల్లో అనేక రకాలైన పన్నులు విధించేవారు. ఆ పన్నులు మరీ దారుణంగా, సామాన్యులు భరించలేనంతగా ఉండేవి. సామాన్యులతో పాటుగా వ్యాపారులు సైతం ఆ పన్నులకు భయపడిపోయేవారు. కాని, తప్పనిసరి పరిస్థితుల్లో పన్నులకు ఒప్పుకోవాల్సి వచ్చేది. తొలి స్వాతంత్య్ర సగ్రామం సమయంలో మన దేశంలో గుజరాత్ ప్రాంతంలోని కచ్లోనూ, ఒడిశా ప్రాంతంలోనూ అధికంగా ఉప్పు ఉత్పత్తి అయ్యేది. అయితే, ఈ ఉప్పుపై పెద్ద ఎత్తున బ్రిటీషర్లు పన్నును వేసేవారు. ఈ పన్నులకు…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పాక్ అక్కడ కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూనే, ఆఫ్ఘనిస్తాన్-పాక్ సరిహద్దుల్లో 2600 కిలోమీటర్ల మేర అత్యంత వేగంగా ఇనుప కంచెను నిర్మించింది. 2 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల ఎత్తులో కంచెను నిర్మించింది. అంతేకాదు, ఈ సరిహద్దు వెంట 1000 చెక్ పోస్టులు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. కేవలం 16 ప్రాంతాల నుంచి మాత్రమే…