హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీ కొట్టి కింద పడటంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకున్నాకే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Hyderabad: ఘోర ప్రమాదం.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి
- కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు మృతి
- బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీ కొట్టి కింద పడ్డ యువకులు
- బ్రిడ్జి పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి
- ఓవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్న అధికారులు.
![Maharastra Road Accident](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/06/Maharastra-road-accident-1024x576.jpg)
Maharastra Road Accident