దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు… ఢిల్లీలో ప్రచారం పోస్టర్లు…
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు ఢిల్లీలో దర్శనం ఇస్తున్నాయి. యూపీ సీఎం యోగి, పంజాబ్ సీఎం చన్నీ, ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామీ లకు సంబంధించిన పోస్టర్లతో ఢిల్లీ నగరం నిండిపోయింది. ఆ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఢిల్లీలో ఎందుకని ప్రచారం నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు.
Read: అలర్ట్: జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్….
దీనికి కారణం లేకపోలేదు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ నుంచి అధిక సంఖ్యలో వలస కార్మికులు ఢిల్లీలో నివసిస్తున్నారు. ఢిల్లీలో మొత్తం 70 నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ 70 నియోజక వర్గాల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాతకు సంబంధించిన పథకాలతో కూడిన పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Kolkata Knight Riders: 7 మ్యాచ్ లలో 1 విజయం.. KKR ప్లేఆఫ్స్కు చేరుకుంటుందా? రెస్ట్ ఆఫ్ సీజన్ సీనారియోలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
-
Airtel: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఆ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు
-
Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!