Largest Link Bridge: యాదాద్రి భక్తులకు ఊరట.. ఆలయ సమీపంలో లింక్ ఫ్లైఓవర్ ఏర్పాటు ..
- యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సులువుగా చేరుకునేలా చర్యలు..
- దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను త్వరలో ఏర్పాటు..
- దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Largest Link Bridge: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో యాదాద్రి కూడా ఒకటి. ఇది రాష్ట్రంలోని మరో తిరుపతి ప్రసిద్ధి గాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అయితే లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజులు, సెలవు దినాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రి ఆలయానికి వస్తుంటారు. దీంతో ప్రత్యేక రోజుల్లో కూడా యాదాద్రికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే త్వరలోనే భక్తులకు ఆ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. తాజాగా యాదాద్రి భక్తులకు ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖ శుభవార్త తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Read also: Gachibowli-Nursing Student: శృతి ఆత్మహత్య ఘటన.. పోలీసులు ఏమన్నారంటే..
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
యాద్రాడిలోని ఆలయానికి ఇప్పటి వరకు భక్తులు ఎగ్జిట్ ఫ్లైఓవర్పై ఆధారపడి వచ్చేవారు. అయితే లింక్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో భక్తులకు ఊరట లభిస్తుందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అలాగే యాదాద్రి ఆలయ సమీపంలో నిర్మించనున్న 64 మీటర్ల వంతెనను వచ్చే మూడు నెలల్లో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అంతేకాదు యాదాద్రి గర్భాలయానికి బంగారు తాపడంపై ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలో బంగారు తవ్వకం పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే యాదాద్రి సమీపంలోని రాయగిరిలో సుమారు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో రూ.43 కోట్లతో నిర్మిస్తున్న వేద పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.
CM Revanth Reddy: సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష..
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!