Largest Link Bridge: యాదాద్రి భక్తులకు ఊరట.. ఆలయ సమీపంలో లింక్ ఫ్లైఓవర్ ఏర్పాటు ..
- యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సులువుగా చేరుకునేలా చర్యలు..
- దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను త్వరలో ఏర్పాటు..
- దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Largest Link Bridge: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో యాదాద్రి కూడా ఒకటి. ఇది రాష్ట్రంలోని మరో తిరుపతి ప్రసిద్ధి గాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అయితే లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజులు, సెలవు దినాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రి ఆలయానికి వస్తుంటారు. దీంతో ప్రత్యేక రోజుల్లో కూడా యాదాద్రికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే త్వరలోనే భక్తులకు ఆ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. తాజాగా యాదాద్రి భక్తులకు ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖ శుభవార్త తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Read also: Gachibowli-Nursing Student: శృతి ఆత్మహత్య ఘటన.. పోలీసులు ఏమన్నారంటే..
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
- Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలతో దాడి
యాద్రాడిలోని ఆలయానికి ఇప్పటి వరకు భక్తులు ఎగ్జిట్ ఫ్లైఓవర్పై ఆధారపడి వచ్చేవారు. అయితే లింక్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో భక్తులకు ఊరట లభిస్తుందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అలాగే యాదాద్రి ఆలయ సమీపంలో నిర్మించనున్న 64 మీటర్ల వంతెనను వచ్చే మూడు నెలల్లో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అంతేకాదు యాదాద్రి గర్భాలయానికి బంగారు తాపడంపై ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలో బంగారు తవ్వకం పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే యాదాద్రి సమీపంలోని రాయగిరిలో సుమారు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో రూ.43 కోట్లతో నిర్మిస్తున్న వేద పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.
CM Revanth Reddy: సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!