Largest Link Bridge: యాదాద్రి భక్తులకు ఊరట.. ఆలయ సమీపంలో లింక్ ఫ్లైఓవర్ ఏర్పాటు ..
- యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సులువుగా చేరుకునేలా చర్యలు..
- దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను త్వరలో ఏర్పాటు..
- దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Largest Link Bridge: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో యాదాద్రి కూడా ఒకటి. ఇది రాష్ట్రంలోని మరో తిరుపతి ప్రసిద్ధి గాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అయితే లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజులు, సెలవు దినాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రి ఆలయానికి వస్తుంటారు. దీంతో ప్రత్యేక రోజుల్లో కూడా యాదాద్రికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే త్వరలోనే భక్తులకు ఆ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. తాజాగా యాదాద్రి భక్తులకు ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖ శుభవార్త తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Read also: Gachibowli-Nursing Student: శృతి ఆత్మహత్య ఘటన.. పోలీసులు ఏమన్నారంటే..
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
యాద్రాడిలోని ఆలయానికి ఇప్పటి వరకు భక్తులు ఎగ్జిట్ ఫ్లైఓవర్పై ఆధారపడి వచ్చేవారు. అయితే లింక్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో భక్తులకు ఊరట లభిస్తుందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అలాగే యాదాద్రి ఆలయ సమీపంలో నిర్మించనున్న 64 మీటర్ల వంతెనను వచ్చే మూడు నెలల్లో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అంతేకాదు యాదాద్రి గర్భాలయానికి బంగారు తాపడంపై ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలో బంగారు తవ్వకం పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే యాదాద్రి సమీపంలోని రాయగిరిలో సుమారు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో రూ.43 కోట్లతో నిర్మిస్తున్న వేద పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.
CM Revanth Reddy: సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష..
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!