Sunitha Rao: తప్పుచేసింది వారు.. సోనియా గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత, లోక్ సభ లో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాటలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావు స్పందించారు. ఒకరు తప్పు చేస్తే వేరొకరు క్షమాపనలు చెప్పాలా అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ నీ కించపరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రపతినీ కించపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించదు.. అంటూ స్పష్టం చేసారు. కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేయదని ఆమె అన్నారు. బీజేపీ నేతలు నేరాల్లో ముందు వరసలో ఉందని విమర్శించారు.
read also: Srisailam Sravanamasam: నేటినుంచి ఆగష్టు 28 వరకు శ్రావణ మాసోత్సవాలు
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
మహిళలకు విరోధి అని కాంగ్రెస్ పార్టీనీ చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. స్ముతి ఇరానీ ప్రవర్తన మానుకోక పోతే భవిష్యత్లో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరో చేసిన తప్పుకు సోనియా గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పలని ప్రశ్నించారు. మీడియాకు తప్పు జరిగిందని చెప్పిన.. ప్లే చేశారని విమర్శించారు. నోరు జారి తప్పుగా చెప్పవచ్చు అంటూ పేర్కొన్నారు. సోనియా గాంధీ నీ టార్గెట్ చేసి క్షమాపణలు చెప్పాలి అనడం తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తల్లి బిడ్డకు గోవాలో ఫేక్ లైసెన్స్ తో బార్ నడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రపతి మీద మాకు చాలా గౌరవం ఉందని, ఇలాగే ప్రవర్తిస్తే.. స్మూతీ ఇరానీ దిష్టి బొమ్మ దహనం చేస్తామని హెచ్చారించారు. 33 జిల్లాలో నిరసనలు జరుగుతాయని సవాల్ చేసారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎందుకు నిరసనలు చేయరని ప్రశ్నించారు. తమిళనాడు లో బెటి బచావో బెటీ పటావో అన్నందుకు ప్రధాని క్షమాపణ చెప్పలని ఆమె డిమాండ్ చేసారు.
Somu Veerraju: ఏపీ పరిస్థితి బాగుంటే అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారు?
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!