K.Lakshman: తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.lakshman: తెలుగు తేజా లకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషంగా ఉందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసారు. మోడీ భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్నారు తప్ప భవిష్యత్ ఎన్నికల కోసం కాదన్నారు. సిఫార్సులు లేకుండా మోడీ అవార్డులు ఇస్తున్నారు.. రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. పేదలను గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ABVP విద్యార్థిని పట్ల పోలీసులు అనుసరించిన తీరు దురదృష్టకరమన్నారు. BRS ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ పాలన సాగుతోందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను గెలిపించాలన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అవినీతి లేని పాలన మోడీ అందిస్తున్నారని తెలిపారు. 32 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాల్లో చేరాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి వంద రూపాయిలు పంపితే 85 రూపాయలు దళారులు తిని 15 రూపాయలు మాత్రమే పేదలకు చేరిందని స్వయంగా ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పారన్నారు.
Read also: Raviteja: పోస్టర్ అదిరింది మావా… బచ్చన్ సాబ్ మస్త్ ఉన్నాడు
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
మోడీ పాలనలో దళారుల బెడద లేదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికవాదం గా కాంగ్రెస్ భావిస్తుందన్నారు. సోమనాథ ఆలయం నిర్మాణం చేపడితే ఆనాడు నెహ్రూ తిరస్కరించారు.. నేడు అయోధ్యలో రామాలయం ప్రారంభాన్ని రాహుల్ గాంధీ తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే తిరస్కరిస్తారని తెలిపారు. అంబేడ్కర్ ను నాడు ఒడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు తేజా లకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మదర్ ఆఫ్ డెమోక్రసీ గా భారత దేశం పేరు సాధించిందన్నారు. డా.అంబేడ్కర్ ఆశయ సాధనకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. డా.అంబేడ్కర్ జన్మస్థలం.. మహూ నుంచి మొదలుకొని ఆయన పెరిగిన ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారని అన్నారు. రాజ్యాంగ బద్దంగా మోడీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఓ వైపు కరోనా.. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్నా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా మోడీ చర్యలు తీసుకున్నారు.
Raviteja: పోస్టర్ అదిరింది మావా… బచ్చన్ సాబ్ మస్త్ ఉన్నాడు
తాజావార్తలు
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!