Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Twist In Iit Student Mamaita Khan S Suicide Case

IIT Student: మమైతా ఆత్మహత్య కేసు.. కీలకంగా మారిన సెల్ ఫోన్, సూసైడ్ నోటు..!

Published Date :August 9, 2023 , 2:22 pm
By NTV WebDesk
IIT Student: మమైతా ఆత్మహత్య కేసు.. కీలకంగా మారిన సెల్ ఫోన్, సూసైడ్ నోటు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IIT Student: హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఐఐటీ విద్యార్థిని మమత ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె ఆత్మహత్యపై పోలీసులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మమైత ఫోన్, సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్టు తర్వాత చాలా విషయాలు నిర్ధారణ అవుతాయి. మరోవైపు క్యాంపస్‌లో ర్యాగింగ్ వల్లే మమైత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మమత సెల్ ఫోన్, సూసైడ్ నోట్ కీలకంగా మారాయి. ఆమె గదిలో రెండు సూసైడ్ నోట్లు లభించడం గమనార్హం. ఆమె వాటిని వ్రాసిందా? ఎవరైనా రాశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది. గత నెల, క్యాంపస్ వదిలి విశాఖ బీచ్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కార్తీక్, సోమవారం మరో విద్యార్థి మరణించారు. హైదరాబాద్‌లోని ఐఐటీ క్యాంపస్‌లో ఎంటెక్‌ చదువుతున్న మమైతానాయక్‌ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపుల్ హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని అక్కడి మార్చురీలో ఉంచారు.

Also Read

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
  • GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. "ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0" ప్రారంభం.!
  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు

Read also: Moto G14: మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్.. ధర రూ.9,999 మాత్రమే..!

మమైతానాయక్ ఒడిశాకు చెందిన విద్యార్థి. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఒడిశా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముందుగా కాలేజీకి వెళ్లి.. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లారు. గత ఆగస్టు నుంచి ఈ క్యాంపస్‌లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 31న ఒకరు, సెప్టెంబర్ 7న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.ఇక గత నెల 15వ తేదీన కార్తీక్ అనే విద్యార్థి ఇంటికి వెళ్తున్నానని చెప్పి క్యాంపస్ నుంచి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తాజాగా మమైతా నాయక్ ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది.

హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పది రోజుల క్రితం మమతా నాయక్ ఒడిశా వెళ్లారు. చదువుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే చున్నీ తెగిపోవడంతో తీగకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపస్‌ నుంచి హాస్టల్‌కు వెళ్లింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆమె భోజనం చేసేందుకు కూడా రాకపోవడంతో తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లగా, గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎంత తట్టినా తలుపు తీయకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వచ్చి బలవంతంగా తలుపు తీయగా, మమైతా నాయక్ శవమై కనిపించింది.
దాంపత్య సమస్యలను దూరం చేసే జాజికాయ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hyderabad IIT
  • iit student
  • pressure of studies
  • suicide
  • suicide letter

తాజావార్తలు

  • LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్‌లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions