తేజ్ యాక్సిడెంట్… బండి తప్పు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో కు నిన్న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైక్ పై నుంచి పడిన తేజ్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం సమయంలో తేజ్ నడుపుతున్న బండి ‘త్రియంఫ్’ కంపెనీకి చెందింది. దాంతో ఆ బండి షో రూమ్ నిర్వాహకులు ప్రమాదం పై స్పందిస్తూ.. త్రియంఫ్ వెహికిల్ మిస్టేక్ ఏమాత్రం లేదు. ఒక్కో మోడల్.. ఒక్కో రకమైన ప్రత్యేకతతో డిజైన్ అవుతాయి. రైడర్ మిస్టేక్ లేదా.. రోడ్స్ వళ్ల ప్రమాదాలు జరుగుతాయి. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కూడా మట్టి వల్లే జరిగింది అన్నారు. ఎంత స్పీడ్ లో ఉన్నా… బ్రేక్ కొట్టగానే బైక్ ఆగిపోతుంది. కానీ.. మట్టి ఉండటం వల్ల స్కిడ్ అయ్యింది. మా షో రూమ్ కి సాయి ధరమ్ తేజ్ అప్పుడప్పుడు వస్తుంటారు. కొత్త మోడల్ ఏది వచ్చినా.. వస్తుంటారు అని తెలిపారు. రైడర్స్ గ్రూప్ ఉంది. వీక్ ఎండ్ లో రైడ్ కి వెళ్తుంటారు. 2014 నుంచి హైదరాబాద్ లో 700 వెహికిల్స్ అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు త్రియంఫ్ బండి ఒక్కటి కూడా యాక్సిడెంట్ కు గురవ్వలేదు అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!