టాలీవుడ్ హీరో కు నిన్న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైక్ పై నుంచి పడిన తేజ్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం సమయంలో తేజ్ నడుపుతున్న బండి ‘త్రియంఫ్’ కంపెనీకి చెందింది. దాంతో ఆ బండి షో రూమ్ నిర్వాహకులు ప్రమాదం పై స్పందిస్తూ.. త్రియంఫ్ వెహికిల్ మిస్టేక్ ఏమాత్రం లేదు. ఒక్కో మోడల్.. ఒక్కో రకమైన ప్రత్యేకతతో డిజైన్ అవుతాయి.…