Tragedy in Banjara Hills: విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy in Banjara Hills: హైదరాబాద్లోని బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంట్లోని నీటి సంపును శుభ్రం చేసేందుకు ఇద్దరు అన్నతమ్ముల్లు రాజాక్, ఆనస్, ఒకరు స్నేహితుడు రిజ్వాన్ వెళ్లారు. నీటి సంపులు రాజాక్ దిగుతానని చెప్పడంతో సరే అని అతనికి నీటి సంపులో దింపారు. రాజాక్ దిగి క్లీనింగ్ చేస్తుందడా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. గట్టిగా కేకలు వేయడంతో బయట వున్న ఆనస్, రిజ్వాన్, రజాక్ ను కాపేడేందుకు అందలో దిగారు. అంతే వారికి కూడా కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కేకలు విన్న కుటుంబసభ్యులు హుటాహుటిన నీటి సంపువద్దకు పరుగులు పెట్టారు. అయితే అప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నతమ్ములు, ఒక స్నేహితుడు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
నీటి సంపు శుభ్రం చేసి వస్తామని వెళ్లిన కొడుకులుతమ కల్లముందే విగత జీవిగా పడివుండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. కొడుకులను పట్టుకుని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. స్నేహితున్ని కాపాడేందుకు వెళ్లిన రజాక్ కూడా మృతి చెందడం పై రజాక్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమితం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు నీటిసంపులో కరెంట్ షాక్ ఎలా తగిలింది? నీటి సంపువద్ద కరెంట్ వైర్లు వున్నా సుంపును ఎలా కట్టారు? అక్కడ వెళ్లి ముగ్గరు యువకులకు ఆవైర్ కనిపించలేదా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Also Read
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
పారామౌంట్ కాలనీ విద్యుత్ ఘాతంలో ముగ్గురు యువకులు మృతి వారిని కాపాడేందుకు ప్రయత్నించామని ఇంటి వాట్చ్ మెన్ రాజయ్య తెలిపాడు. కరెంట్ షాక్ విద్యుత్ గాతంతో ముగ్గురు యువకుల మృతి చెందారని, రంజాన్ పండుగ సమీపిస్తోంది వీరికి ఇలా జరగడం బాధాకరమన్నారు. నిన్న రాత్రి 11 గంటలకు ఘటన జరిగిందని తెలిపారు. మృతుడు రుజ్వాన్ తల్లి అరుపులు వినిపించయి వెంటనే కిందికి వెళ్ళామని తెలిపాడు. అప్పటికే నీటి సంప్ లో రీజ్వాన్ చనిపోయాడని అన్నారు. రిజ్వాన్ కాపాడేందుకు వారి తమ్ముడు తన స్నేహితుడు నీటిలోకి దిగారని వారు కూడా చనిపోయారని పేర్కొన్నాడు. నీటి సంపులో మోటర్ కరెంట్ షాక్ తగిలడంతో అక్కడే ముగ్గురు కుప్పకూలి పోయారని తెలిపారు.
Fire accident karepalli: క్లూస్ టీం అదుపులో చీమలపాడు.. ఆధారాలు సేకరిస్తున్న సిబ్బంది
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..