Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Today Is Tet Exam

TS TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతోనే పరీక్షలు

Published Date :September 15, 2023 , 7:48 am
By NTV WebDesk
TS TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతోనే పరీక్షలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

TS TET EXM: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరుద్యోగుల ఉద్యోగ ఆకాంక్షలను తీర్చేందుకు ప్రభుత్వం గ్రూప్ పరీక్షలు, ఇతర ఉద్యోగాల ఖాళీలను వరుసగా భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు హాజరు కావడానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. TRTతో పాటు టెట్ మార్కులు కలిసి వస్తాయి. దీంతో ఇప్పటికే రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు బీఈడీ, టీటీసీ చదివిన అభ్యర్థులు కూడా టెట్ రాసేందుకు సిద్ధమయ్యారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడీ స్కూల్ అసిస్టెంట్ (పేపర్-2), టీటీసీ క్వాలిఫికేషన్ (పేపర్-1) అర్హులు. ఇందుకోసం ఇప్పటికే కోచింగ్‌లు పూర్తి చేసుకుని సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించనుంది.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

Also Read

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
  • NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ కలెక్టర్ల ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారు. ఈ పరీక్షలు రెండుసార్లు నిర్వహించనున్నారు. టీటీసీ అర్హత కోసం పేపర్-1 పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, బీఈడీ అర్హతకు సంబంధించిన పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పాలమూరులోని ఐదు జిల్లాల్లో పేపర్-1 పరీక్షకు 46,998 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, 198 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-2 పరీక్షకు 33,800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, 148 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు గురువారం మధ్యాహ్నం, శుక్రవారం సెలవులు ఇచ్చారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. బస్సులు కూడా సమయానికి నడుస్తాయని ఆ దేశాలు తెలిపాయి. పోలీసు బందోబస్తుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అభ్యర్థులకు సూచనలు..
* అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఫోటోగ్రాఫ్‌, సంతకాన్ని సరిచూసుకోవాలి. లేదంటే తాజా ఫొటోపై గెజిటెడ్ అధికారి సంతకం చేయాలి.
* గెజిటెడ్ అటెస్టేషన్ అందుబాటులో ఉంటేనే పరీక్ష హాలులోకి ప్రవేశం ఉంటుంది.
* గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి.
* ఒక నిమిషం నియమం వర్తిస్తుంది
* రెండు బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మరియు హాల్ టికెట్ తీసుకురండి.
* పరీక్ష పూర్తయిన తర్వాత కేంద్రం బయటకు రావాలి.
* మొదటిది వస్తే మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేస్తారు.
* ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు. సెల్, రిమోట్ ఉన్న కారు తాళాలు ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు.
* OMR షీట్‌ను మడవకండి, పిన్ చేయవద్దు లేదా ట్యాంపర్ చేయవద్దు.

ఇక మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు కలిపి 15 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలతో పాటు తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అభ్యర్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి బయటకు రావాలి.

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Group Exam
  • hall tickets
  • TET Exam Instructions
  • Today is Tet Exam

తాజావార్తలు

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

  • NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions