TGO Mamatha Transfer: టీజీవో అధ్యక్షురాలు మమతపై బదిలీ వేటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGO Mamatha Transfer: కూకట్ పల్లి మండలం తెలంగాణ గెజిటెడ్ అధికారుల్లో సుదీర్ఘకాలం జోనల్ కమిషనర్ గా పనిచేసిన మమతను రేవంత్ సర్కార్ బదిలీ చేసింది. ఆమెకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. జోనల్ కమిషనర్ మమత బీఆర్ ఎస్ పార్టీ విధేయురాలుగా పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తనకు కావాల్సిన చోట పోస్టింగ్ వచ్చిన గంటలోపే తనకు వచ్చిన బదిలీ ఉత్తర్వులను మంత్రి సాయంతో వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో మమతపై వేటు పడుతుందని అందరూ భావించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే టీజీఓ సంఘం తరపున జోనల్ కమిషనర్ మమత సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేసారు.ఇప్పుడైతే ఈమెకు పడదని అందరూ భావించినా…శనివారం ప్రభుత్వం మమతకు డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది.
Read also: Sankranthi Movies: సంక్రాంతి సినిమాలు ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో తెలుసా?
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్, జోనల్ కమిషనర్లను GHMC పరిధిలోకి మార్చడం ద్వారా. ఆమె స్థానంలో కూకట్ పల్లె జోనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి అభిలాష్ అభినవ్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మమతతో పాటు సెరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కూడా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో శ్రీనివాస్రెడ్డి డిప్యుటేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. చేనేత, ఆభరణాల శాఖ అదనపు డైరెక్టర్గా ఉన్న ఆయనను ప్రభుత్వం పాత స్థానంలోకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిణి స్నేహా శబరేష్ నియమితులయ్యారు. జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట రమణను మూసివేశారు. కంపెనీ ఏఎస్గా నియమించింది. ప్రస్తుతం క్లోజ్డ్ డెవలప్మెంట్ కంపెనీ ఏఎస్గా ఉన్న మల్లికార్జునను ఈ ఎన్సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Lotter Price Winner: జాక్ పాట్ కొట్టిన డ్రైవర్.. లాటరీలో ఏకంగా రూ.44కోట్లు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!