TG PGECET 2024: నేడే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
- PGSET 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి
- జేఎన్టీయూ హెచ్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్
- అడ్మిషన్ భవనంలో ఫలితాలను విడుదల
- ఫలితాలను విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG PGECET 2024: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGSET) 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లిలోని జేఎన్టీయూ హెచ్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్ JNTU ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలు జూన్ 13న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,712 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 20,626 (90.82%) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక కళాశాలల్లో ME, M Tech, B Pharmacy , MRC కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGESET) ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.
Read also: Ananya Panday : పొట్టి గౌనులో థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ..
Also Read
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ఈ ఏడాది పీజీఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. PGESET 2024లో పొందిన ర్యాంక్ ఆధారంగా, 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ME, M.Tech, M.Pharmacy, M.R.C., గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతాయి. PGESET పరీక్షలో మొత్తం మార్కులలో కనీసం 25% సాధించిన వారు మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణించబడతారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత మార్కులు లేవు. వచ్చిన మార్కుల సంఖ్యను బట్టి ర్యాంక్ను కేటాయిస్తారు.
Lifestyle : మగవాళ్ళు ఈ పనులు చేస్తే ఆడవాళ్లు అస్సలు వదలరు..
తాజావార్తలు
-
Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!