TG PGECET 2024: నేడే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
- PGSET 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి
- జేఎన్టీయూ హెచ్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్
- అడ్మిషన్ భవనంలో ఫలితాలను విడుదల
- ఫలితాలను విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG PGECET 2024: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGSET) 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లిలోని జేఎన్టీయూ హెచ్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్ JNTU ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలు జూన్ 13న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,712 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 20,626 (90.82%) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక కళాశాలల్లో ME, M Tech, B Pharmacy , MRC కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGESET) ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.
Read also: Ananya Panday : పొట్టి గౌనులో థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ..
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఈ ఏడాది పీజీఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. PGESET 2024లో పొందిన ర్యాంక్ ఆధారంగా, 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ME, M.Tech, M.Pharmacy, M.R.C., గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతాయి. PGESET పరీక్షలో మొత్తం మార్కులలో కనీసం 25% సాధించిన వారు మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణించబడతారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత మార్కులు లేవు. వచ్చిన మార్కుల సంఖ్యను బట్టి ర్యాంక్ను కేటాయిస్తారు.
Lifestyle : మగవాళ్ళు ఈ పనులు చేస్తే ఆడవాళ్లు అస్సలు వదలరు..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?