ఆ మావోల మృతిని.. ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క ఇరువురు కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు ధృవీకరిస్తూ.. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. జూన్ 21న ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచినట్లుగా లేఖలో పేర్కొన్నారు. జూన్ 22న అంత్యక్రియలు ప్రజల మధ్యనే పూర్తి చేసి, శ్రద్ధాంజలి ఘటించినట్లుగా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో తెలిపాడు. ఈమేరకు హరిభూషన్, భరతక్కల కుటుంబసభ్యులకు మావోయిస్టు పార్టీ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. కరోనా విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుటిలా ప్రయత్నం చేశాయని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి