NTV Telugu Site icon

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ.. ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలి..!

KRMB

KRMB

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించింది కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం… త్వరలోనే ఎన్జీటీ, కేంద్రానికి దీనిపై నివేదిక సమర్పించనున్నారు.. మరోవైపు.. లేఖలు, ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది… ఇశాళ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖరాశారు తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ సి. మురళీధర్‌… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలని లేఖలో పేర్కొన్నారు మురళీధర్‌.. మరి తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ లేఖపై అటు ఏపీ ప్రభుత్వం.. ఇటు కృష్ణానది యాజమాన్యబోర్డు ఎలా స్పందిస్తుంది అనేది వేచిచూడాలి.

ఇక లేఖలోని ముఖ్యాంశాలు