రాజకీయం భగవంతుడు ఇచ్చిన వరం : స్పీకర్ పోచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన రెడ్డి ఆత్మీయ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసిఆర్ రెడ్డి కమ్యూనిటీ హాల్ కు కోటి రూపాయలు కేటాయించారు. సీఎం కేసీఆర్ అన్ని సామాజీక వర్గాలకు న్యాయం చేస్తున్నారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే వర్గం రెడ్డి సామాజిక వర్గం. అన్ని సామాజిక వర్గాలకు ఆత్మీయతను పంచుతున్న వర్గం రెడ్డి వర్గం. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన ప్రతి బిడ్డ వ్యవసాయం పై ఆదారపడ్డవారే . రెడ్డి సామాజీక వర్గంలో ప్రతి ఒక్కరు రైతు బిడ్డలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వ్యవసాయం అభివృద్ది చెందింది. రైతులు ఆనందంగా ఉన్నారు అని తెలిపారు.
ఇక 24 గంటలకు వ్యవసాయానికి కరెంట్ అందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కోటి 80 లక్షల మందికి రైతు బంధు, రైతు భీమా ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మగ్గర 5 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించాం. రాజకీయం అనేది భగవంతుడు ఇచ్చిన వరం అన్న ఆయన పదవిలో ఉండి అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు అని చెప్పారు. ఇక కోవిడ్ సమయంలో ప్రభుత్వం రైతాంగం కోసం 36 వేల కోట్లు అప్పు తెచ్చి మరీ ఇచ్చింది అని పేరొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..