DCP Kotireddy : శామీర్ పేట్ చెరువు వద్ద 4,600 పైగా గణేష్ విగ్రహాల నిమజ్జనం
- శామీర్ పేట్ చెరువు వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- 4,600 పైగా గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు డీసీపీ కోటిరెడ్డి
- పోలీసు, మున్సిపల్, వైద్య శాఖల సమన్వయంతో కార్యక్రమం
- భక్తుల సహకారంతో ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DCP Kotireddy : గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మొదటి రోజు నుంచి శామీర్ పేట్ పెద్ద చెరువులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సందర్శించారు. శనివారం నాటికి సుమారు 4 వేల 600 వరకు గణేష్ నిమజ్జనాలను చేసుకోవడం జరిగిందని చెప్పారు. షిఫ్టుల వారిగా పోలీసు సిబ్బంది చెరువు వద్ద విధులు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించి నిమజ్జన లను ప్రశాంతంగా జరుపుకున్నారని డీసీపీ తెలిపారు.
Kakinada : వంగవీటి రంగ విగ్రహ వివాదంపై కాకినాడ కలెక్టర్తో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Also Read
- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
- Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
- Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించడం జరిగిందని కరెంట్ ఏడిఈ అశోక్ రావు తెలిపారు. గత పది రోజులుగా పోలీసు, మున్సిపల్ సిబ్బంది, వైద్య శాఖకు అందుబాటులో ఉండి ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకున్నామన్నారు. గణేష్ శోభయాత్రలో భక్తులు తెచ్చే గణనాధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామన్నారు. దీనికి సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లు కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఏసీపీ లు బాల గంగిరెడ్డి, వెంకట్ రెడ్డి, సీఐ లు శ్రీనాథ్, గురవయ్య, మధుసూదన్, రాజు, లైన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, అసిస్టెంట్ వంశీకృష్ణ, లైన్మెన్ నరసింహ, ఆర్టీసీఎన్ నజీర్ ఖాన్, ఆర్టీసీఎన్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Digital Fasting: బాసు డిజిటల్ ఉపవాసం తెలుసా.. ఎందుకైనా మంచిది ఓ లుక్ వేయండి
తాజావార్తలు
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!