Collector Shashanka: ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే కలెక్టర్ అయ్యాను..
- బడిబాట కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక
- ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే జిల్లా కలెక్టర్ ను అయ్యాను
- విద్యార్థులకు యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collector Shashanka:ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే జిల్లా కలెక్టర్ ను అయ్యాను అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. చదువు మాత్రమే జీవితంలో గొప్ప మార్పు తెస్తుందన్నారు. ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు అందజేశారు. జీవితంలో చదువు మాత్రమే మనిషికి గొప్ప మార్పు తెస్తుందన్నారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య గురించి గొప్పగా వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు. లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాలయాలకంటే.. ప్రభుత్వ పాఠశాలలోనే మంచి బోధన లభిస్తుందన్నారు.
Read also: Rangareddy: రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ .. రంగారెడ్డిలో 46 బస్సులపై కేసు నమోదు
Also Read
- CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
- Heavy Rains: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు!
- OTR : దేశ రాజధానిలో తెలంగాణకు కేర్ ఆఫ్ లేకుండా పోతుందా?
- TIMS Jobs : టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల
అన్ని రకాల వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వలు అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చాలా మంది తల్లిదండ్రులు చులకనగా చూస్తారని, డబ్బులు పెట్టినంత మాత్రాన కార్పొరేట్ విద్య మంచిదని గుడ్డి నమ్మకంలో వున్నారన్నారు. కార్పొరేట్ విద్య కన్నా ప్రభుత్వం విద్యలో రానించిన వారు చాలా మంది వున్నారన్నారు. ప్రతి విద్యార్ధి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత పదవులు చేరాలని ఆశిస్తున్నా అన్నారు. ఇంత గొప్ప స్థాయికి ఎదగాను అంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే అని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో పిలల్లను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశిందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
TG TET-DSC: టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. ఉచితంగా దరఖాస్తులు చేసుకోండి..
తాజావార్తలు
-
Tollywood: విమర్శలు వస్తే బ్రేక్ తీసుకోవాల్సిందేనా!
-
Chiranjeevi : అవార్డులపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
-
UPI Auto-Pay: డబుల్ పేమెంట్లకు చెక్.. యూపీఐలో కొత్త ఫీచర్ తీసుకొస్తున్న ఎన్ పీసీఐ
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!