Rangareddy: ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు.. లోనికి అనుమతించని స్కూల్ యాజమాన్యం
- సమయానికి రాలేదంటూ విద్యార్దులను లోనికి అనుమతించని స్కూల్ యాజమాన్యం..
- గేటు బయటే నిలిచి ఉన్న విద్యారులు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్దుల తల్లిదండ్రులు..
- నర్కుడా గ్రామశివారులోని ఓయాసిస్ స్కూల్ వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడా గ్రామ శివారులోని ఓయా సిస్ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సమయానికి రాలేదంటూ స్కూల్ యాజమాన్యం విద్యార్ధులను లోనికి అనుమతించలేదు. దీంతో గేటు బయటే విద్యార్థులు నిలబడాల్సి వచ్చింది. అనుమతించాలని విద్యార్థులు ఎంత ప్రాధేయపడ్డా యాజమాన్యం స్పందించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి ఇక నుంచి ఆలస్యంగా రారని చెప్పిన యాజమాన్యం అస్సలు అనుమతించలేదు.
Read also: Manchu Family : మాట మార్చి.. మడమ తిప్పిన మోహన్ బాబు..
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వద్ద విద్యార్ధులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటు నినాదాలు చేస్తూ విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ వద్ద ఆందోళన తలెత్తడంతో శంషాబాద్ – షాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు జరిగిన ఘటనపై వివరాలు తెలిపారు. పాఠశాల యాజమాన్యంతో పోలీసులు మాట్లాడతానన్నారు.
Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
తాజావార్తలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!