Fire Accident: రంగారెడ్డి శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranga Reddy Fire Accident: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్ లోని శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది హుటా హుటిన మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. అగ్రి ప్రమాదం గమనించిన ఉద్యోగులు కంపెనీలో నుండి బయటకు పరుగులు పెట్టారు. మంటలు ఎత్తుగా ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐదు ఫైర్ ఇంజన్ లు ఏకధాటిగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగిపోయింది. అయితే ఫైర్ సిబ్బంది గంటల కొద్ది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Read also: Pakistan : పాకిస్థాన్లో మండుతున్న వేడి.. ఉష్ణోగ్రత రికార్డు బద్దలు
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం స్థలం నుంచి ప్రజలు వేరే ప్రాంతానికి తరలించారు. శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో ఎలా అగ్ని ప్రమాదం సంభవించిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అందులో పనిచేసే సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారని, బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. అయితే స్థానిక సమచారంతో ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని అగ్ని ప్రమాదాన్ని అదుపులో తీసుకువచ్చారని అన్నారు. అయితే భారీగా ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.
SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!