Private Hospital Seize: దుబ్బాకలో ప్రైవేట్ ఆస్పత్రి సీజ్.. DMHO కి ఓనర్ ఛాలెంజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యాధికారులు వస్తున్నారంటే ప్రైవేట్ ఆస్పత్రులవాళ్ళు హడలిపోతారు. కానీ ఆ ప్రైవేట్ ఆస్పత్రి ఓనర్ మాత్రం సవాల్ చేశారు. తన ఆస్పత్రిని సీజ్ చేసిన డీఎంహెచ్ వో ముందే తనదైన రీతిలో వ్యవహరించాడు. నా ఆస్పత్రి మూస్తే 24 గంటల్లో తెరిపిస్తానంటూ బస్తీమే సవాల్ విసిరాడా డాక్టర్.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? స్వయానా వైద్యారోగ్యశాఖమంత్రి హరీష్ రావు స్వంత జిల్లాలో. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేశారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న రత్నాకర్ ఆసుపత్రిని ఆకస్మికంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో OP తో పాటు ఇన్ పేషెంట్లు కూడా ఉండడాన్ని జిల్లా వైద్య బృందం గుర్తించారు. క్వాలిఫై అయినా వైద్యులు లేకుండా ఆస్పత్రిని కొనసాగించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రత్నాకర్ ఆసుపత్రిని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా, క్వాలిఫై అయిన వైద్యులు లేకుండా ఎవరైనా ఆస్పత్రులు కొనసాగిస్తే చర్యలు తప్పవని సూచించారు. ఇది ఇలా ఉండగా సీజ్ చేసిన ఆసుపత్రిని 24 గంటల్లో ఓపెన్ చేస్తానoటూ డాక్టర్ రత్నాకర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ తో సవాల్ విసిరారు.
Also Read
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
Read Also: Minister KTR : రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది
ఏ రాత్రయినా పేషెంట్లను రూ,10 రూపాయలు రూ,20 రూపాయలతో ఫీజు తీసుకొని చూస్తానని అవసరమైతే ఫ్రీగా వైద్యం చేస్తానంటూ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే ఎంబిబిఎస్ డాక్టర్లు వైద్యం చేయగలరా అంటూ దురుసుగా మాట్లాడారు. రత్నాకర్ వైద్యుడు మాట్లాడిన మాటలను విన్న అక్కడున్నవారు జిల్లా వైద్య ఉన్నతాధికారుల తీరుపై ఇంతేనా అంటూ చర్చించుకుంటున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిని నడుపుతున్న వైద్యుడు రత్నాకర్ 24 గంటల్లో ఆసుపత్రిని ఓపెన్ చేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు దుబ్బాకలో హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ డిఎంహెచ్వో శ్రీనివాస్, పిఓఎంహెచ్ఎన్ రజిని, డి ఐ ఓ విజయ రాణి, తిమ్మాపూర్ పిహెచ్సి వైద్యాధికారి భార్గవి, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.
Read Also: BCCI: మహ్మద్ షమీని అందుకే ప్రపంచకప్ తుదిజట్టులోకి తీసుకోలేదు
తాజావార్తలు
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!