Operation Muskan: కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్.. ఎప్పటి వరకు అంటే..
- బాల్యాన్ని వెట్టి నుంచి విడిపించేందుకు ‘ఆపరేషన్ ముస్కాన్’..
- ఈ నెల 31 వరకు జరిగే కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Muskan: ‘ఆపరేషన్ ముస్కాన్’ అనేది పిల్లలను బానిసత్వం నుండి విముక్తి చేసే కార్యక్రమం. ఈ నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం ఐదు బృందాలను నియమించారు. ప్రతి ఏటా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించడం జరుగుతుందన్నారు. లక్షిత దాడులకు ప్రణాళిక సిద్ధం చేశారు. పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న స్థావరాలు గుర్తించారు. జిల్లాలోని పలు పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, గోదాములు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతేడాది 33 మందికి వెట్టి నుంచి విముక్తి కల్పించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిలో 14 మంది బాలికలు కాగా, మిగిలిన వారు బాలురు. మైనర్లతో పని చేస్తున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. బాధితుల్లో ఎవరైనా అనాథలైతే, వారిని చైల్డ్ కేర్ హోమ్లో ఉంచుతారు. అవసరమైన ప్రక్రియను పోలీసు శాఖ పూర్తి చేస్తుంది.
Read also: Vijay Mallya: రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసు.. విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Also Read
- One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్లల్లో ప్రయాణం..
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
- TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
- Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తాయని, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ ప్రత్యేక బృందాలు పట్టుబడిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగిస్తామని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందించి, అనాథలుగా ఉంటే వారిని కేర్హోమ్కు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. బాధితుల్లో ఎవరైనా అనాథలైతే, వారిని చైల్డ్ కేర్ హోమ్లో ఉంచుతారు. అవసరమైన ప్రక్రియను పోలీసు శాఖ పూర్తి చేస్తుంది. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.
Weather Latest Update: 3 రోజులకు వాతావరణ సూచన.. హైదరాబాద్ లో..
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!