Nizamabad: డబ్బుల కోసం ముగ్గురు పిల్లలను అమ్మేసిన అమ్మ..
- నిజామాబాద్ జిల్లా ఆర్మర్లో ముగ్గరు పిల్లలను అమ్మిన తల్లి..
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: డబ్బుల కోసం ఓ తల్లి కన్న బిడ్డలనే అమ్ముకున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూరులోని మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మికి ముగ్గురు పిల్లలు వున్నారు. ఈ ముగ్గురు పిల్లలు మొదటి భర్తకు పుట్టిన వారే. అందులో ఏడేళ్ల కుమారుడు, ఇద్దరు ఐదేళ్ల కవలలు ఉన్నారు. ఇంతలో భాగ్యలక్ష్మి భర్త చనిపోయాడా? వదిలేశాడా? లేక భాగ్యలక్ష్మి మరో పెళ్లి చేసుకుందో ఏమో తెలియదు కానీ.. భాగ్యలక్ష్మి తన ముగ్గురు పిల్లలను 10 నెలల క్రితం డబ్బు కోసం ఇతరులకు విక్రయించింది.
Read also: Pushpa 2 : పుష్ప 2 సక్సెస్ సంబరాల్లో అల్లు అర్జున్.. ఈ సారి గ్యాప్ తప్పని సరి అయ్యేలా ఉందే
Also Read
వారిని నిజామాబాద్ జిల్లా సూర్భిర్యాలకు చెందిన గంగాధర్ అనే వ్యక్తికి ఆమె విక్రయించినట్లు సమాచారం. 1లక్ష, భీమ్ గల్ మండలానికి చెందిన నర్సయ్యకు రూ. 1.2 లక్షలు, జగిత్యాల జిల్లాకు చెందిన వనజకు రూ. 2 లక్షలకు విక్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మిని విచారించగా పిల్లలను అమ్మినట్లు విచారణలో తేలింది. పిల్లలను విక్రయించిన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Jammu Kashmir: ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం.. బాడీలపై బుల్లెట్ గాయాలు
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!