Nizamabad: డబ్బుల కోసం ముగ్గురు పిల్లలను అమ్మేసిన అమ్మ..
- నిజామాబాద్ జిల్లా ఆర్మర్లో ముగ్గరు పిల్లలను అమ్మిన తల్లి..
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: డబ్బుల కోసం ఓ తల్లి కన్న బిడ్డలనే అమ్ముకున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూరులోని మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మికి ముగ్గురు పిల్లలు వున్నారు. ఈ ముగ్గురు పిల్లలు మొదటి భర్తకు పుట్టిన వారే. అందులో ఏడేళ్ల కుమారుడు, ఇద్దరు ఐదేళ్ల కవలలు ఉన్నారు. ఇంతలో భాగ్యలక్ష్మి భర్త చనిపోయాడా? వదిలేశాడా? లేక భాగ్యలక్ష్మి మరో పెళ్లి చేసుకుందో ఏమో తెలియదు కానీ.. భాగ్యలక్ష్మి తన ముగ్గురు పిల్లలను 10 నెలల క్రితం డబ్బు కోసం ఇతరులకు విక్రయించింది.
Read also: Pushpa 2 : పుష్ప 2 సక్సెస్ సంబరాల్లో అల్లు అర్జున్.. ఈ సారి గ్యాప్ తప్పని సరి అయ్యేలా ఉందే
Also Read
వారిని నిజామాబాద్ జిల్లా సూర్భిర్యాలకు చెందిన గంగాధర్ అనే వ్యక్తికి ఆమె విక్రయించినట్లు సమాచారం. 1లక్ష, భీమ్ గల్ మండలానికి చెందిన నర్సయ్యకు రూ. 1.2 లక్షలు, జగిత్యాల జిల్లాకు చెందిన వనజకు రూ. 2 లక్షలకు విక్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మిని విచారించగా పిల్లలను అమ్మినట్లు విచారణలో తేలింది. పిల్లలను విక్రయించిన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Jammu Kashmir: ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం.. బాడీలపై బుల్లెట్ గాయాలు
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..