MMTS Services: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. సర్వీసులు పెంచిన ఎంఎంటీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాదీలకు గుడ్న్యూస్ చెప్పింది ఎంఎంటీఎస్.. కరోనా ఆంక్షలు, ప్రయాణికుల రద్దీ కూడా లేకపోవడంతో.. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా కొద్ద సర్వీసులను మాత్రమే నడుపుతూ వస్తున్నారు అధికారులు.. అయితే, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడానికి తోడు.. ప్రయాణికుల రద్దీ కూడా పెరగడంతో.. క్రమంగా సర్వీసులను పెంచుతూ వస్తున్నారు అధికారులు.. వర్క్ ఫ్రమ్ హోం ఎత్తివేసి.. ఐటీ సంస్థలు కూడా చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య పెరిగింది.. సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగుల కార్యాలయాలకు వెళ్తుండడంతో రద్దీ పెరిగింది. ఇక, ప్రయాణికుల డిమాండ్ పెరగడంతో.. సర్వీసులను కూడా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.
Read Also: Tulasi Reddy: నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు జగన్ వ్యవహారం..
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
మరోవైపు భారీగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు కూడా ప్రయాణికులు ఎంఎంటీఎస్ను ఆశ్రయించేలా చేసినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు అధికారులు.. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని ప్రకటించారు.. కొన్ని రూట్లలో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేస్తూ వచ్చారు.. ప్రస్తుతం రద్దీ పెరగడంతో.. యథావిధిగా అర్ధరాత్రి వరకూ సర్వీసులు నడపాలని నిర్ణయించారు అధికారులు.. ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడిపిస్తున్నారు.. బస్సు ఛార్జీలతో పోలీస్తే.. ఎంఎంటీఎస్ ఛార్జీలు చాలా తక్కువ కావడం కూడా కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..