Face to Face with KTR : గోల్మాల్ గుజరాతా.. గోల్డెన్ తెలంగాణానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ పార్టీ కాదని, దక్షిణాదిలో బీజేపీ లేదని ఆయన అన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఉందా అని ఆయన అన్నారు. తెలంగాణలో ఏదో పొరపాటున 4 ఎంపీ సీట్లు గెలిచారన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ చిల్లర రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అని, కాంగ్రెస్ కూడా పరిమితమైన ప్రాంతీయ పార్టీయే అన్నారు.
టీఆర్ఎస్కు 16 ఎంపీలు ఉంటే.. కాంగ్రెస్కు 55 మంది ఉన్నారన్నారు. కాంగ్రెస్లో కొత్తదనమైన నాయకత్వం లేదని, కాంగ్రెస్ అంటే ప్రజలకు కూడా ముఖం మొత్తిందన్నారు. జాతీయ రాజకీయాల్లో 2014 ముందు నరేంద్ర మోడీ కేవలం గుజరాత్ ముఖ్యమంత్రిగా మాత్రమే తెలుసునని, కానీ.. ఎన్నికల ముందు గుజరాత్లో ఏదో చేశామని గోల్మాల్ చేసి దేశ ప్రజలను మభ్యపెట్టారన్నారు. తెలంగాణలో అమలవుతున్న అన్ని పథకాలతో గోల్డెన్ తెలంగాణ అవతరించిందన్నారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
8 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయంలో ఎన్నో మార్పలు తీసుకువచ్చిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టగలిగిందన్నారు. అంతేకాకుండా ఇంటింటికీ త్రాగునీరు, 6 దశాబ్దాల కరెంటు సమస్యను పరిష్కరించిందన్నారు. ఇదే తరహాలో మిగితా రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నాయనే సవాల్ను ప్రజల ముందు పెడుతామన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటే ఏమైనా జరుగోచ్చు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!