Edupayal Vanadurga Devi: వరద ఎఫెక్ట్.. రాజగోపురంలో ఏడుపాయల దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు
- ఏడుపాయల వనదుర్గ దేవి ఆలయం వద్ద కొనసాగుతున్న వరద..
- రాజగోపురంలోనే ఏడుపాయల దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు..
- తొలి రోజు బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్న అమ్మవారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Edupayal Vanadurga Devi: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ దేవి ఆలయం ఈ రోజుల్లో వరద ముంచెత్తుతో ప్రభావితమైంది. అయితే, వరద పరిస్థితులకున్నప్పటికీ, రాజగోపురంలోనే ఏడుపాయల దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తూ భక్తులను ఆకర్షిస్తుంది. గత 10 రోజులుగా మూతపడిన ఏడు పాయల వనదుర్గ భవాని ఆలయం, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో తిరిగి తెరవబడింది.
Read Also: Vizag Crime: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్..
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
ఇక, మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సింగూర్ డ్యామ్ నుంచి విడుదల చేసిన నీటితో ఏడుపాయల వనదుర్గమ్మ గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి మంజీరా జలాలు. ఈ దృశ్యాలు భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు సురక్షితంగా ఉంటూ అమ్మవారి దర్శనం పొందగలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు నదీప్రవాహం పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!