Site icon NTV Telugu

LIVE: రాడిసన్ హోటల్ పై దాడి. అదుపులో రాహుల్ సిప్లిగంజ్, నిహారిక..150 మంది.

Radisson

Radisson

బంజారాహిల్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి సంచలనంగా మారింది. రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్ లో తెల్లవారే వరకు నిర్వహిస్తూ యాజమాన్యం హంగామా సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ దాడుల్లో రాహుల్ సింప్లిగంజ్, ఉప్పల్ అనిల్ కుమార్, నిహారిక, సిరీస్ రాజు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ని అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మరోమారు పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది. 150 మందికి పైగా ఈ కేసులో వున్నట్టు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

 

Exit mobile version