Kishan Reddy: హైదరాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన.. ప్రారంభోత్సవం వివరాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: హైదరాబాద్ లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో బీజేపీ గెలుపుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పర్యటన చేస్తూ కేంద్రం అభివృద్ధిపై ఇంటింటికి తెలిజేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు కేంద్ర పథకాలు అందుతున్నాయా? లేదా? వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నగరంలోని పలు డివిజన్లలో పలు ప్రారంబోత్సవాల్లో పాల్గొని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం సనత్ నగర్ అసెంబ్లీలో పవర్ బోర్ వెల్ ప్రారంభం అనంతరం మైసమ్మ దేవాలయం, సనత్ నగర్ డివిజన్ లో ఆర్ వో ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం బాపూనగర్, అమీర్ పేట్ డివిజన్ ఓపెన్ జిమ్ ల ప్రారంభించారు. బేగంపేట-అమీర్ పేట డివిజన్లో ఎస్ఆర్ నగర్ వాటర్ ట్యాంకు పార్కు, దివ్యశక్తి అపార్ట్ మెంట్స్, శాంతి బాగ్ అపార్ట్ మెంట్స్, ప్రభుత్వ మహిళా కాలేజీ, మోండా డివిజన్ గాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్, న్యూ బోయిగూడా – బన్సీలాల్ పేట్ డివిజన్ లో జీహెచ్ ఎంసీ గ్రౌండ్, ప్రారంభించారు.
సికింద్రాబాద్ ఫ్రారంభోత్సవాలు..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
* సికింద్రాబాద్ అసెంబ్లీలో సాయినగర్, అడ్డాగుట్ట డివిజన్ -పవర్ బోర్ వెల్ ప్రారంభం..
* కొండారెడ్డి కాలనీ పార్కు, అడ్డగుట్ట డివిజన్ -ఓపెన్ జిమ్ ప్రారంభోత్సం..
* వినోభా నగర్, లాలాపేట్, తార్నాక డివిజన్-కమ్యూనిటీ హాల్ ప్రారంభం..
* వినోభా నగర్, లాలాపేట్, తార్నాక డివిజన్ -పవర్ బోర్ వెల్స్ ప్రారంభాలు..
* లేబర్ అడ్డా, లాలాపేట్, తార్నాక డివిజన్-ఓపెన్ జిమ్ ల ప్రారంభం..
* నాన్ టీచింగ్ హోమ్ ఓయూ, టెలిఫోన్ భవన్ పక్కన, తార్నాక డివిజన్-కీమ్తీ కాలనీ పార్కు,
ఖైరతాబాద్ అసెంబ్లీ ప్రారంభోత్సవాలు..
రామయ్య ఉస్తాద్ వ్యాయామశాల, వీటి కాలనీ, పంజాగుట్ట, వెంకటేశ్వర కాలనీ డివిజన్- ఓపెన్ జిమ్ ల ప్రారంభోత్సవాలు..జూబ్లీ హిల్స్ డివిజన్- పర్వత ఆంజనేయ స్వామి దేవాలయం దర్శన అనంతరం.. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4.55 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5.15 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోలో పాల్గొంటారు.
West Bengal : ఏం ఐడియా రా బాబు.. పైకి చూస్తే లగ్జరీ బస్సు.. లోపల మాత్రం ఆవుల అక్రమ రవాణా
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!