Kishan Reddy: హైదరాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన.. ప్రారంభోత్సవం వివరాలు ఇవే
Kishan Reddy: హైదరాబాద్ లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో బీజేపీ గెలుపుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పర్యటన చేస్తూ కేంద్రం అభివృద్ధిపై ఇంటింటికి తెలిజేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు కేంద్ర పథకాలు అందుతున్నాయా? లేదా? వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నగరంలోని పలు డివిజన్లలో పలు ప్రారంబోత్సవాల్లో పాల్గొని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం సనత్ నగర్ అసెంబ్లీలో పవర్ బోర్ వెల్ ప్రారంభం అనంతరం మైసమ్మ దేవాలయం, సనత్ నగర్ డివిజన్ లో ఆర్ వో ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం బాపూనగర్, అమీర్ పేట్ డివిజన్ ఓపెన్ జిమ్ ల ప్రారంభించారు. బేగంపేట-అమీర్ పేట డివిజన్లో ఎస్ఆర్ నగర్ వాటర్ ట్యాంకు పార్కు, దివ్యశక్తి అపార్ట్ మెంట్స్, శాంతి బాగ్ అపార్ట్ మెంట్స్, ప్రభుత్వ మహిళా కాలేజీ, మోండా డివిజన్ గాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్, న్యూ బోయిగూడా – బన్సీలాల్ పేట్ డివిజన్ లో జీహెచ్ ఎంసీ గ్రౌండ్, ప్రారంభించారు.
సికింద్రాబాద్ ఫ్రారంభోత్సవాలు..
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
* సికింద్రాబాద్ అసెంబ్లీలో సాయినగర్, అడ్డాగుట్ట డివిజన్ -పవర్ బోర్ వెల్ ప్రారంభం..
* కొండారెడ్డి కాలనీ పార్కు, అడ్డగుట్ట డివిజన్ -ఓపెన్ జిమ్ ప్రారంభోత్సం..
* వినోభా నగర్, లాలాపేట్, తార్నాక డివిజన్-కమ్యూనిటీ హాల్ ప్రారంభం..
* వినోభా నగర్, లాలాపేట్, తార్నాక డివిజన్ -పవర్ బోర్ వెల్స్ ప్రారంభాలు..
* లేబర్ అడ్డా, లాలాపేట్, తార్నాక డివిజన్-ఓపెన్ జిమ్ ల ప్రారంభం..
* నాన్ టీచింగ్ హోమ్ ఓయూ, టెలిఫోన్ భవన్ పక్కన, తార్నాక డివిజన్-కీమ్తీ కాలనీ పార్కు,
ఖైరతాబాద్ అసెంబ్లీ ప్రారంభోత్సవాలు..
రామయ్య ఉస్తాద్ వ్యాయామశాల, వీటి కాలనీ, పంజాగుట్ట, వెంకటేశ్వర కాలనీ డివిజన్- ఓపెన్ జిమ్ ల ప్రారంభోత్సవాలు..జూబ్లీ హిల్స్ డివిజన్- పర్వత ఆంజనేయ స్వామి దేవాలయం దర్శన అనంతరం.. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4.55 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5.15 గంటలకు మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోలో పాల్గొంటారు.
West Bengal : ఏం ఐడియా రా బాబు.. పైకి చూస్తే లగ్జరీ బస్సు.. లోపల మాత్రం ఆవుల అక్రమ రవాణా
తాజావార్తలు
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!