Kishan Reddy: కాంగ్రెస్ హామీల అమలుకు నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఇచ్చిన హామీలు అమలుకు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ అత్యున్నతమైన ఉప ప్రధాని స్థాయికి ఎదిగారని తెలిపారు. దేశానికి సేవలు చేశారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. గొప్ప ప్రజాస్వామ్యవాది.. ప్రతి పక్షాల గొంతు నొక్కి, పత్రిక స్వేచ్ఛను హరించి ఎమర్జెన్సీ విదించినప్పుడు.. ఆర్ఎస్ఎస్ ను నిషేధించినప్పుడు, కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించి ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చారని తెలిపారు.
Read also: Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
జనతా పార్టీ స్థాపనలో ఉన్నారని అన్నారు. జనతా పార్టీ ఆయన్ని ప్రధాన మంత్రి గా ప్రకటించి ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ దళితున్ని ప్రధాని కాకుండా అడ్డుకుందన్నారు. విష ప్రచారం చేసి అయన ప్రధాని కాకుండా కాంగ్రెస్ చేసిందన్నారు. ఆయన స్ఫూర్తితో అనేక సంక్షేమ కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పై ఆయన స్పందిస్తూ.. ఇచ్చిన హామీలు అమలుకు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో.. యూత్, మహిళ, రైతు డిక్లరేషన్ ల పేరుతో గ్యారంటీలు ఇచ్చారో దమ్ము, దైర్యం, చిత్తశుద్ధి ఉంటే వాటిని అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు.
Daggubati Purandeswari : రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!