Ponguleti: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు తనకు ఉన్న బంధాన్ని సోనియమ్మ వెల్లడించారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీరందరూ తనతో ఉంటారుగా అని హామీ తీసుకొని వెళ్లారు సోనియమ్మ.. ఆ హామీని మనం నెరవేర్చాలి.. అభ్యర్థులు ఎవరైనా మన గుర్తు హస్తం గుర్తు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 6 డిక్లరేషన్లను ఖచ్చితంగా అమలు చ్చేస్తాం.. సీఎం కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారు.. 60 రోజులో.. 65 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. ఇక్కడి బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు అక్రమంగా దోచుకున్నారు.. వారిచ్చే అక్రమ డబ్బు తీసుకోండి కాంగ్రెస్ కు ఓటెయ్యండి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
Read Also: Atchannaidu: చంద్రబాబుపై కేసు నూటికి లక్ష శాతం కక్ష సాధింపే.. ప్రాథమిక ఆధారాలు కూడా లేవు..!
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
మన దగ్గర పంచడానికి డబ్బు లేదు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మనం ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కాదంటారు.. వారిచ్చే హామీలు మాత్రం అమలుకు సాధ్యమని అంటుంనరు.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందాం.. 10కి 10 సీట్లను మంచి మెజారిటీతో గెలిపించాలి అని పొంగులేటి కోరారు. ఖమ్మం జిల్లా అంటే ఉద్యమాలకు పూనాది అని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ పార్టీలు ప్రజలకు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు.. వారికి తగిన బుద్ది చెప్పాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్-బీజేపీ దొంగ హామీలు నమ్మి మీరు మోసపోవద్దు అని ప్రజలను ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?