Kamareddy: ప్రైమరీ స్కూల్ లో పైసలా..? ప్రశ్నించిన విద్యార్థి తండ్రిపై టీచర్ భర్త దాడి..!
- కామారెడ్డిలో విద్యార్థి తండ్రి పై ఉపాద్యాయురాలు భర్త దాడి..
- మరీ స్కూల్ లో 1500 చొప్పున 4500 చెల్లించాలని అడిగిన టీచర్ పుష్ప..
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తండ్రి సుందర్..
- ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: కామారెడ్డి జిల్లా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా డబ్బులు డిమాండ్ లు చేస్తుంటే కట్టలేక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లలో ఫీజులు కట్టలేక ప్రైమరీ స్కూల్లో పిల్లలకు చదివించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే తల్లిదండ్రుల ఆశలు నీరుగారి పోతున్నాయి. ప్రైమరీ స్కూల్ యాజమాన్యం కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు కామారెడ్డిలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రశ్నించిన ఓ తండ్రిపై టీచర్ భర్త దాడి చేయడం వైరల్ గా మారింది.
Read also: GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి
కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం బోమ్మన్ దేవ్ పల్లి ప్రైమరీ స్కూల్ లో సుందర్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. అయితే.. ఒక్కక్కరి నుంచి 1500 చొప్పున 4500 చెల్లించాలని టీచర్ పుష్ప అడిగడంతో సుందర్ ప్రశ్నించారు. ప్రైమరీ స్కూల్ లో డబ్బులు ఎందుకు కట్టాలంటూ వాదించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. సుందర్ మాటలకు టీచర్ పుష్ప స్పందన లేకపోవడంతో.. సుందర్ అధికారులకు ఆశ్రయించాడు. దీంతో టీచర్ పుష్ప భర్త సుందర్ పై కోపం పెంచుకున్నాడు. తన భార్యపై ఎలా అధికారులకు ఫిర్యాదు చేస్తావంటూ సుందర్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. దాడిని ఖండిస్తూ సుందర్ నసూర్లాబాద్ లో రోడ్డు పై బైఠాయించి న్యాయం చేయాలంటూ నిరసన తెలిపాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..