Mohammed Shabbir Ali: ముంపు ప్రాంతంలో డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారు…
- బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ముంపు ప్రాంతంలో డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టింది..
- బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఎలా అడుకుందో ఇదే ఉదాహరణ..
- 17 మంది బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం...
Mohammed Shabbir Ali: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు ముంపు ప్రాంతంలో వద్దన్నా అక్కడే డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల భాదితుల పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు ముంపు ప్రాంతంలో వద్దన్నా అక్కడే డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారు. బీఆఎస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఎలా అడుకుందో ఇదే ఉదాహరణ అన్నారు. 17 మంది బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
Read also: CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి
తక్షణ సహాయం కింది షబ్బీర్ అలీ ద్వారా ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయలు, పిల్లలకు బట్టలు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో ఉదృతంగా వర్షాలు కురిస్తే కేటీఆర్ అమెరికాలో ఉండి, వాళ్ళ తండ్రి ఫాం హౌస్ లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బాధితులకు డబుల్ బెడ్ రూం ల వద్ద నీరు తగ్గే వరకు వసతి ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయంలో అన్ని డబుల్ బెడ్ రూంలు బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. అధికారులతో చర్చించి ఆ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు.
Jagadish Reddy: తూములను లాక్ చేయడం వల్లే ఎడమ కాలువ తెగింది..
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!