Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రేప్ కేస్ లో సంచలన అంశాలు
- 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసిన అర్జున్ అండ్ కో
- ప్రధాన నిందితుడు అర్జున్ పై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధనిక కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి, వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీస్ లకు దొరక్కుండా లీగల్ గా చాలా పగడ్బందీగా వ్యవహరించాడు అర్జున్ . తన స్నేహితులు హర్ష, జతిన్, శ్రీజిత్ ల సెల్ ఫోన్ ల నుండి అమ్మాయిలను ట్రాప్ చేశారు అర్జున్ , రాజీవ్. పోలీస్ కు దొరికినా తన మీదకు రాకుండా ఫ్రెండ్స్ instagram ను వాడుకున్నాడు అర్జున్.
మైనర్లు ట్రాప్ అయ్యాక, వారి తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో అర్జున్ వెళ్ళి మైనర్ల తో లైంగికంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అలా 25 మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన అన్నదమ్ములు అర్జున్ అండ్ రాజీవ్. ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మైనర్ అమ్మాయిల నుండి వసూలు చేసినట్టు పోలీస్ దర్యాప్తు లో వెల్లడైనట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు అర్జున్పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
కేసులో అరెస్టైన నిందితులు
A1 – అర్జున్ (ప్రధాన నిందితుడు)
A2 – సరస్వతి (బాధితురాలి వాచ్మన్గా పనిచేసిన వ్యక్తి)
A3 – రాజీవ్ (అర్జున్ సోదరుడు)
A4 – మీనాకుమారి (నిందితుల తల్లి)
A5 – ప్రశాంత్ (అర్జున్ మేనమామ)
మరోసారి కస్టడీకి పోలీసుల విజ్ఞప్తి
ఇప్పటికే అర్జున్, మరో నిందితుడి ప్రవీణ్ ను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు, కీలక ఆధారాలు సేకరించారు. విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడటంతో, మరోసారి నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!