Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రేప్ కేస్ లో సంచలన అంశాలు
- 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసిన అర్జున్ అండ్ కో
- ప్రధాన నిందితుడు అర్జున్ పై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధనిక కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి, వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీస్ లకు దొరక్కుండా లీగల్ గా చాలా పగడ్బందీగా వ్యవహరించాడు అర్జున్ . తన స్నేహితులు హర్ష, జతిన్, శ్రీజిత్ ల సెల్ ఫోన్ ల నుండి అమ్మాయిలను ట్రాప్ చేశారు అర్జున్ , రాజీవ్. పోలీస్ కు దొరికినా తన మీదకు రాకుండా ఫ్రెండ్స్ instagram ను వాడుకున్నాడు అర్జున్.
మైనర్లు ట్రాప్ అయ్యాక, వారి తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో అర్జున్ వెళ్ళి మైనర్ల తో లైంగికంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అలా 25 మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన అన్నదమ్ములు అర్జున్ అండ్ రాజీవ్. ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మైనర్ అమ్మాయిల నుండి వసూలు చేసినట్టు పోలీస్ దర్యాప్తు లో వెల్లడైనట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు అర్జున్పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
- Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
కేసులో అరెస్టైన నిందితులు
A1 – అర్జున్ (ప్రధాన నిందితుడు)
A2 – సరస్వతి (బాధితురాలి వాచ్మన్గా పనిచేసిన వ్యక్తి)
A3 – రాజీవ్ (అర్జున్ సోదరుడు)
A4 – మీనాకుమారి (నిందితుల తల్లి)
A5 – ప్రశాంత్ (అర్జున్ మేనమామ)
మరోసారి కస్టడీకి పోలీసుల విజ్ఞప్తి
ఇప్పటికే అర్జున్, మరో నిందితుడి ప్రవీణ్ ను నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు, కీలక ఆధారాలు సేకరించారు. విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడటంతో, మరోసారి నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!