Jeevan Reddy: ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర..
Jeevan Reddy: ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర అని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నైతికంగా పతనమయ్యారన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డిని ఆర్థిక లావాదేవీల్లోవాటాదారుడు నిన్ను ఎందుకు విడిచివెళ్ళాడన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతను విస్మరించావన్నారు. ప్రతిపక్ష పాత్రనైన సక్రమంగా నిర్వార్తించమని సలహా ఇచ్చారు. రాజకీయ పార్టీ లు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర అన్నారు.
Read also: Harish Rao: ఐదేళ్లకు మించి పాలించిన చరిత్ర కాంగ్రెస్లో లేదు.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ..
Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
కేసీఆర్ కనుమరుగు కావద్దు, కేసీఆర్ ప్రజల్లో ఉండాలి వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని గాడిలో పెడ్తున్నామన్నారు. చివరి బొట్టు వరకు సాగు నిరందించి రైతులను ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కొల్పావడానికి కారణం కాళేశ్వరం రీ డిజైన్, మిషన్ భగీరథ, యాదాద్రి పవర్ ప్లాంట్ లు అన్నారు. మిషన్ భగీరథ పథకమే దోపిడీ పథకమన్నారు. ఎస్ఆర్ఎస్పీలో నీటి కొరత ఏర్పడడనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే అన్నారు. పంట నష్టపోయిన రైతుల కు ఎకరాకు 10 వేల నష్టపరిహారం అందిస్తామన్నారు. రబీ లో పంటల నష్టానికి కారణం గత ప్రభుత్వ ప్రణాళిక లేని విధానమే అని తెలిపారు.
Read also: Uttam Kumar Reddy: కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే.. కామన్ సెన్స్ ఉండాలి..!
కొప్పుల ఈశ్వర్.. కమలహాసన్ లాగా నటనను చూపిస్తూ దీక్షలు చేస్తున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్ లక్షణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ కి అన్నం పెట్టిన కరీంనగర్ జిల్లా కు కేసీఆర్ ఏమి చేసాడన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో ధర్మపురి ప్రజల తాగు, సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కొప్పుల ఈశ్వర్ తన రాజకీయ జీవితంలో ధర్మపురి ప్రజలకు తాగు, సాగు నీరందించి శాశ్వత పరిష్కారం చూపారా? అని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు సిరిసిల,గజ్వేల్, సిద్దిపేట కు తరాలిపోతున్నాయి ఏం చేసావు ఈశ్వర్? అని ప్రశ్నించారు.
Chada Venkata Reddy: ఫిరాయింపులతో రాజకీయ వ్యవస్థ బూజు పడుతుంది..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో