TG Inter Supply Results: విడుదలైన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
- తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల..
- పలితాలు విడుదల చేసిన ఇంటర్ బోర్డు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Inter Supply Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు అధికారులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. కాగా.. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సర అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలో 63.86% ఉతిర్ణత సాధించారు. మొదటి ఏడాది పరీక్షలకు 254498 మంది విద్యార్థులు హాజరయ్యారు. లక్షా 62వేల 520 మంది ఉత్తిర్ణత సాధించారు. పరీక్షకు 18913 మంది ఓకేషన్ విద్యార్థులు హాజరుకాగా.. ఓకేషల్ విద్యార్థుల్లో 53.24% ఉత్తిర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 138477 మంది జనరల్ విద్యార్థులు పరీక్ష రాయగా.. 43.77% మంది ఉత్తిర్ణత సాధించారు. 15137 మంది ఓకేషన్ విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 51.12% 7737 మంది ఉత్తిర్ణత సాధించారు.
Read also: Health Tips : మెరిసే చర్మానికి విటమిన్ సి చాలా అవసరం.. అందుకే ఈ ఆహారాలను తీసుకోండి
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలకోసం www://tgbie.cgg.gov.in, http://results.cgg. gov.in వెబ్సైట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల మార్కులను కూడా విడుదల చేశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్తో పాటు ఇతర వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ , ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు దాదాపు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. వీరిలో పరీక్షల్లో ఫెయిలైనవారితో పాటు ఫస్టియర్లో ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. అలాగే.. జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.
Big Breaking: బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్..!
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..