IAS Officers Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్ బాడీస్ కు అధికారులుగా ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు కలెక్టర్ గా పదోన్నతి పొందారు. సంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న ఏ. శరత్, సిద్ధిపేట కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్, గద్వాల కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నల్గొండ కలెక్టర్ గా రాహుల్ శర్మ, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా వరణ్ రెడ్డి, ఏటూర్ నాగారం ఐటీడీఏ పీఓ గా అంకిత్ బదిలీ అయ్యారు.
పీఆర్ అండ్ ఆర్డీ కమిషన్ గా ఉన్న. ఏ శరత్ ను కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ గా సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడ కలెక్టర్ గా ఉన్న ఎం. హనుమంతరావును బదిలీ చేసి పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ గా నియమించారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
నల్లగొండ జిల్లా కలెక్టర్ గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ ను సిద్ధిపేటకు బదిలీ చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం. హనుమంత రావును రిలీవ్ చేశారు.
నల్గొండ జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గా ఉన్న రాహుల్ శర్మకు నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదోన్నతి కల్పించారు. ఇదే విధంగా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గా ఉన్న కోయ శ్రీహర్షకు జోగులాంబ-గద్వాల్ జిల్లా కలెక్టర్ గా పదోన్నతి లభించింది. ఇప్పటి వరకు గద్వాల జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యత కింద పనిచేస్తున్న యాస్మీన్ బాషాను రిలీవ్ చేశారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఆసిఫాబాద్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న కర్నాటి వరణ్ రెడ్డిని ఊట్నూర్ ఐటీడీఏ పీఓగా టాన్స్ఫర్ చేశారు. ఊట్నూర్ ఐటీడీఏ పీఓగా ఉన్న అంకిత్ ను ఏటూర్ నాగారం ఐటీడీఏ పీఓగా బదిలీ చేశారు.
పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న చాహల్ బాజ్ పాయ్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా కుమ్రం భీం- ఆసిఫాబాద్ కు బదిలీ చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!