Water Supply: గమనిక.. నగరంలో నీటి సరఫరా బంద్..
- బాలాపూర్ రిజర్వాయర్ అవుట్లెట్ 450 ఎంఎం డయా పైప్లైన్ డైవర్షన్ పనులు ..
- నేడు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి 8 గంటల వరకు నీటి సరఫరా బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Supply: జలమండలిలోని ఓఅండ్ఎం డివిజన్-2లోని బాలాపూర్ రిజర్వాయర్ కింద గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు ఎస్ఎన్డీపీ డ్రెయిన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాలాపూర్ రిజర్వాయర్ అవుట్లెట్ 450 ఎంఎం డయా పైప్లైన్ డైవర్షన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు శనివారం (రేపు) రాత్రి 8 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి.
Read also: SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్స్లో రహస్య కెమెరా..
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. రాజా నరసింహ కాలనీ, ఇందిరానగర్, పిసల్బండ, దర్గా బురాన్షాహి, ఘాజీ-మిల్లత్, ఉప్పుగూడ, DMRL, DRDL, గారిసన్ ఇంజనీర్-1, 2, DRDO మిధాని, OYC హాస్పిటల్, BDL, CRPF సెంట్రల్ విద్యాలయం, హస్నాబాద్, ందనగర్, సంతోష్నగర్ ఓల్డ్ కాలనీ , యాదగిరి కమాన్ ఎదురుగా ఉన్న ప్రాంతం, MIGH, HIGH, LIGH కాలనీలు, ఫహాబా మసీదు, మారుతీనగర్, పోచమ్మ గడ్డ, హనుమాన్ టైలర్ గల్లీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read also: MPOX : ఎంపాక్స్ కొత్త, ప్రాణాంతకమైన వేరియంట్.. పిల్లలకు ముప్పు!
మరోవైపు రాయపోల్ గ్రామంలో గత 20 రోజులుగా మంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు ట్యాంకర్లతో నీటిని సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో గత 20 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్థులు ట్యాంకర్ల నుంచి రూ.700 నుంచి 800 చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నారు.
Kadambari Jethwani: నన్ను ఆటబొమ్మలా వాడుకున్నారు.. సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తా: హీరోయిన్
తాజావార్తలు
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!