CM Revanth Reddy: నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- ఇవాళ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం కానున్నారు..
- ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం కానున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం కానున్నారు. తన ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ హైకమాండ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
Read also: Israel-Lebanon: దళాల ఉపసంహరణపై పర్యవేక్షణకు రంగంలోకి దిగిన యూఎస్
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
కాగా.. బుధవారం రాజస్థాన్లోని జైపూర్లో బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్ ఘన స్వాగతం పలికారు. పెళ్లి వేడుకల అనంతరం రేవంత్ గురువారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రగతి నివేదన సభలో భాగంగా హామీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, చిన్నకారు రైతులకు బోనస్ తదితర పథకాల అమలు, కుల గణన తదితర అంశాలను హైకమాండ్ కు వివరించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read also: Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్ యాక్షన్ తీసుకుంటా: సాయిపల్లవి
మరోవైపు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఆయా కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్ర అధికారులతో చర్చిస్తానని చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులను మంజూరు చేయాలని కోరనున్నట్లు సమాచారం.
Fake Love: ప్రేమ కోసం మతం మార్చుకున్న యువతి.. సహజీవనం చేసి డబ్బుతో పరారైన యువకుడు..
తాజావార్తలు
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!