CM Revanth Reddy: నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- ఇవాళ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం కానున్నారు..
- ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం కానున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం కానున్నారు. తన ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ హైకమాండ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
Read also: Israel-Lebanon: దళాల ఉపసంహరణపై పర్యవేక్షణకు రంగంలోకి దిగిన యూఎస్
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
కాగా.. బుధవారం రాజస్థాన్లోని జైపూర్లో బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్ ఘన స్వాగతం పలికారు. పెళ్లి వేడుకల అనంతరం రేవంత్ గురువారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రగతి నివేదన సభలో భాగంగా హామీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, చిన్నకారు రైతులకు బోనస్ తదితర పథకాల అమలు, కుల గణన తదితర అంశాలను హైకమాండ్ కు వివరించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read also: Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్ యాక్షన్ తీసుకుంటా: సాయిపల్లవి
మరోవైపు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఆయా కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్ర అధికారులతో చర్చిస్తానని చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులను మంజూరు చేయాలని కోరనున్నట్లు సమాచారం.
Fake Love: ప్రేమ కోసం మతం మార్చుకున్న యువతి.. సహజీవనం చేసి డబ్బుతో పరారైన యువకుడు..
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!