CM Revanth Reddy: నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
- ఇవాళ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం కానున్నారు..
- ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం కానున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం కానున్నారు. తన ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ హైకమాండ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
Read also: Israel-Lebanon: దళాల ఉపసంహరణపై పర్యవేక్షణకు రంగంలోకి దిగిన యూఎస్
Also Read
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
కాగా.. బుధవారం రాజస్థాన్లోని జైపూర్లో బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్ ఘన స్వాగతం పలికారు. పెళ్లి వేడుకల అనంతరం రేవంత్ గురువారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రగతి నివేదన సభలో భాగంగా హామీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, చిన్నకారు రైతులకు బోనస్ తదితర పథకాల అమలు, కుల గణన తదితర అంశాలను హైకమాండ్ కు వివరించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read also: Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్ యాక్షన్ తీసుకుంటా: సాయిపల్లవి
మరోవైపు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఆయా కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్ర అధికారులతో చర్చిస్తానని చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులను మంజూరు చేయాలని కోరనున్నట్లు సమాచారం.
Fake Love: ప్రేమ కోసం మతం మార్చుకున్న యువతి.. సహజీవనం చేసి డబ్బుతో పరారైన యువకుడు..
తాజావార్తలు
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!