Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యింది..
- ట్యాంక్ బండ్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపీ లక్ష్మణ్..
- హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఎంపీ లక్ష్మణ్- పార్టీ శ్రేణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పింగళి వెంకయ్య విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పింగళి వెంకయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఎంపీ లక్ష్మణ్, పార్టీ శ్రేణులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15న దేశo రెండు ముక్కలు కావడం దురదృష్టకరం అన్నారు. ప్రధాని పోస్ట్ కోసం నెహ్రూ, జిన్నా పోటీ పడ్డారని తెలిపారు.
Read also: CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు తేలాల్సి ఉంది..
Also Read
- Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
- Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యిందన్నారు. 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి పదేళ్ల మోడీ పాలనలో జరిగిందన్నారు. అతి పెద్ద ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందని తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశం పటిష్టంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశ అభివృద్ధిని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసిన శక్తులే నేడు మళ్ళీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ దేశాలుగా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కునేoదుకు దేశ యువత సిద్ధం కావాలన్నారు.
Rythu Bharosa: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!