KTR Tweet: కొద్ది రోజులు రెస్ట్ కావాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్..
- రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు ట్వీట్లో తెలిపారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు ట్వీట్లో తెలిపారు. ఈ పనులన్నింటికీ కొద్దిరోజుల పాటు దూరంగా ఉండాలని తాను రిఫ్రెష్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజులుగా రాజకీయాల్లో యాక్టివ్గా లేనందున రాజకీయ ప్రత్యర్థులు తనను మిస్ కాకుండా ఉండరని ఆశిస్తున్నా అని ట్వీట్లో రాశారు. ఎక్స్ లో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీకు బదులు బ్యాటింగ్ చేస్తాం సార్.. మిమ్మల్ని మిస్ కాకుండా చూసుకుంటామని నెటిజన్లు రీ ట్వీట్ చేశారు.
Read also: TGPSC: టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా బుర్రా వెంకటేశం..
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
Off to a wellness retreat for a few days. Hope my political opponents won’t miss me too much 😁
— KTR (@KTRBRS) November 30, 2024
V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలి..
కాగా.. దీక్షా దివస్ కార్యక్రమానికి వివిధ జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించడం ద్వారా ప్రతి గ్రామ కార్యకర్త హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జోరు చూపించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అప్పటి వరకు కేడర్లో మరింత ఉత్సాహం నింపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వబోతున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అందుకే ఈ గ్యాప్లో కేటీఆర్ విరామం తీసుకోవాలని అనుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే కవిత కూడా యాక్టివ్గా మారారు. మరోవైపు హరీష్ రావు ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. వీరిద్దరూ కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కాస్త విరామం తీసుకుని మరింత ఉత్సాహంతో రావాలని కేటీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలి..
తాజావార్తలు
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?