Tank Bund Updates: ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం..
- ట్యాంక్ బండ్ పైకి భారీగా చేరుకుంటున్న విగ్రహాలు..
- నెమ్మదిగా జరుగుతున్న నిమజ్జనం..
- ఈ రోజు మధ్యాహ్నం వరకు నిమజ్జనం జరిగే అవకాశం..
- హైదరాబాద్ ఇంకా కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tank Bund Updates: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. బషీర్బాగ్లోని బాబు జగ్జీవనరావు విగ్రహం వరకు గణేష్ విగ్రహాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. నారాయణగూడ నుంచి ట్యాంక్బండ్ వైపు వస్తున్న గణేష్ విగ్రహాలను పోలీసులు సింగిల్ లైన్లో అనుమతించారు. మరో గంటలోపు సాధారణ ట్రాఫిక్కు అనుమతించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అధికారులు వన్ వేలో అనుమతించారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి.
Read also: Palanje Ganesh Temple: 75 ఏళ్లుగా అక్కడి వినాయకుడికి నో నిమజ్జనం.. చివరి రోజు ఏం చేస్తారంటే?
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
నిన్నటి నుంచి ట్యాంగ్ బండ్ పై గణపతి విగ్రహాలు నిమజ్జనానికి భారీగా వస్తున్నాయి. దీంతో ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మార్గ్కు ఒకవైపు రోడ్డును క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గణపతి విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు తరలిస్తున్నారు. అలాగే విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని మరో రహదారిపైకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకలకు పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇంకా ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి ఐదు వేల వరకు విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిమజ్జన ప్రక్రియను జీహెచ్ఎంసీ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిశీలిస్తున్నారు. బల్దియా కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?