DK Aruna: అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తుంది అందుకే.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
- ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అల్లు అర్జున్ ను టార్గెట్..
- రాష్ట్రంలో బౌన్సర్ లను పెట్టుకుని తిరిగిన ఏకైక రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో బౌన్సర్ లను పెట్టుకుని తిరిగిన ఏకైక రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కాకముందు అయన బౌన్సర్ లను పెట్టుకుని తిరగలేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలు అయింది … సినీ ఇండస్ట్రీ నీ ఇక్కడి నుండి పంపించే కుట్ర జరుగుతుందన్నారు. అల్లు అర్జున్ ఇంట్లో పిల్లలని భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేశారన్నారు.
Read also: Allu Arjun Question Hour: క్వశ్చన్ అవర్.. అల్లు అర్జున్ని విచారించనున్న అంశాలు ఇవే..
Also Read
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ అని తెలిపారు. అంబేద్కర్ గురుంచి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. మేము కూడా ప్రజల్లోకి వెళ్తామన్నారు. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో వివరిస్తామని తెలిపారు. అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడితే… కాంగ్రెస్ ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడలేదన్నారు. రాహుల్ గాంధీ లోక్ సభలో ఎందుకు ప్రస్తావించలేదు? అని డీకే అరుణ ప్రశ్నించారు.
Daggubati Purandeswari: అంబేద్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ: పురందేశ్వరి
తాజావార్తలు
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!