DGP Jitender Reddy: జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన.. 20 టన్నుల గంజాయి సీజ్..
- రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసాం..
- నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసాం..
- మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Jitender Reddy:జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన చేశామని, 20 టన్నుల గాంజాయి సీజ్ చేశామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. లక్డీకపూల్ డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ మాట్లాడుతూ.. మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడామన్నారు. రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవని తెలిపారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుమన్నారు. అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారని, పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. 0 శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుందన్నారు.
Read also: జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి, కేసులు పెరిగాయని తెలిపారు. 20 టన్స్ గాంజాయి సీజ్ చేసామమన్నారు. స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుందని డీజీపీ తెలిపారు. 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేసామని తెలిపారు. రూ.142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేసామన్నారు. రూ.5.5 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసాము ndps కేసులు నమోదు చేసామని తెలిపారు. సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడమని తెలిపారు. రూ.180 కోట్ల నగదు బాధితులకు అందజేశమన్నారు.
Read also: Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే..
రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసామన్నారు. హత్య కేసులు పెరిగాయయని తెలిపారు. 856 హత్య కేసులు నమోదు అయ్యాయని అన్నారు. 8 కేసుల్లో రౌడి షీటర్ ఇన్వాల్వ్ అయ్యారు. దొంగతనాల సెల్ ఫోన్ చోరీ కేసులు పెరిగాయన్నారు. అత్యాచార కేసులు పెరిగాయని తెలిపారు. 1% కేసుల్లో తెలియని వ్యక్తుల ప్రమేయం ఉంది, 99% అత్యాచార కేసుల్లో తెలిసిన వారి ప్రమేయం వల్ల జరిగాయని తెలిపారు. నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామని డీజీపీ తెలిపారు. మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!