DGP Jitender Reddy: జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన.. 20 టన్నుల గంజాయి సీజ్..
- రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసాం..
- నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసాం..
- మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Jitender Reddy:జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన చేశామని, 20 టన్నుల గాంజాయి సీజ్ చేశామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. లక్డీకపూల్ డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ మాట్లాడుతూ.. మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడామన్నారు. రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవని తెలిపారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుమన్నారు. అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారని, పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. 0 శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుందన్నారు.
Read also: జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
Also Read
ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి, కేసులు పెరిగాయని తెలిపారు. 20 టన్స్ గాంజాయి సీజ్ చేసామమన్నారు. స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుందని డీజీపీ తెలిపారు. 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేసామని తెలిపారు. రూ.142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేసామన్నారు. రూ.5.5 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసాము ndps కేసులు నమోదు చేసామని తెలిపారు. సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడమని తెలిపారు. రూ.180 కోట్ల నగదు బాధితులకు అందజేశమన్నారు.
Read also: Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే..
రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసామన్నారు. హత్య కేసులు పెరిగాయయని తెలిపారు. 856 హత్య కేసులు నమోదు అయ్యాయని అన్నారు. 8 కేసుల్లో రౌడి షీటర్ ఇన్వాల్వ్ అయ్యారు. దొంగతనాల సెల్ ఫోన్ చోరీ కేసులు పెరిగాయన్నారు. అత్యాచార కేసులు పెరిగాయని తెలిపారు. 1% కేసుల్లో తెలియని వ్యక్తుల ప్రమేయం ఉంది, 99% అత్యాచార కేసుల్లో తెలిసిన వారి ప్రమేయం వల్ల జరిగాయని తెలిపారు. నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామని డీజీపీ తెలిపారు. మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!