DGP Jitender Reddy: జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన.. 20 టన్నుల గంజాయి సీజ్..
- రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసాం..
- నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసాం..
- మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Jitender Reddy:జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన చేశామని, 20 టన్నుల గాంజాయి సీజ్ చేశామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. లక్డీకపూల్ డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ మాట్లాడుతూ.. మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడామన్నారు. రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవని తెలిపారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుమన్నారు. అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారని, పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. 0 శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుందన్నారు.
Read also: జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
Also Read
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి, కేసులు పెరిగాయని తెలిపారు. 20 టన్స్ గాంజాయి సీజ్ చేసామమన్నారు. స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుందని డీజీపీ తెలిపారు. 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేసామని తెలిపారు. రూ.142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేసామన్నారు. రూ.5.5 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసాము ndps కేసులు నమోదు చేసామని తెలిపారు. సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడమని తెలిపారు. రూ.180 కోట్ల నగదు బాధితులకు అందజేశమన్నారు.
Read also: Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే..
రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసామన్నారు. హత్య కేసులు పెరిగాయయని తెలిపారు. 856 హత్య కేసులు నమోదు అయ్యాయని అన్నారు. 8 కేసుల్లో రౌడి షీటర్ ఇన్వాల్వ్ అయ్యారు. దొంగతనాల సెల్ ఫోన్ చోరీ కేసులు పెరిగాయన్నారు. అత్యాచార కేసులు పెరిగాయని తెలిపారు. 1% కేసుల్లో తెలియని వ్యక్తుల ప్రమేయం ఉంది, 99% అత్యాచార కేసుల్లో తెలిసిన వారి ప్రమేయం వల్ల జరిగాయని తెలిపారు. నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామని డీజీపీ తెలిపారు. మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!