DGP Jitender Reddy: జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన.. 20 టన్నుల గంజాయి సీజ్..
- రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసాం..
- నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసాం..
- మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Jitender Reddy:జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన చేశామని, 20 టన్నుల గాంజాయి సీజ్ చేశామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. లక్డీకపూల్ డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ మాట్లాడుతూ.. మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడామన్నారు. రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవని తెలిపారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుమన్నారు. అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారని, పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. 0 శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుందన్నారు.
Read also: జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి, కేసులు పెరిగాయని తెలిపారు. 20 టన్స్ గాంజాయి సీజ్ చేసామమన్నారు. స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుందని డీజీపీ తెలిపారు. 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేసామని తెలిపారు. రూ.142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేసామన్నారు. రూ.5.5 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసాము ndps కేసులు నమోదు చేసామని తెలిపారు. సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడమని తెలిపారు. రూ.180 కోట్ల నగదు బాధితులకు అందజేశమన్నారు.
Read also: Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే..
రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసామన్నారు. హత్య కేసులు పెరిగాయయని తెలిపారు. 856 హత్య కేసులు నమోదు అయ్యాయని అన్నారు. 8 కేసుల్లో రౌడి షీటర్ ఇన్వాల్వ్ అయ్యారు. దొంగతనాల సెల్ ఫోన్ చోరీ కేసులు పెరిగాయన్నారు. అత్యాచార కేసులు పెరిగాయని తెలిపారు. 1% కేసుల్లో తెలియని వ్యక్తుల ప్రమేయం ఉంది, 99% అత్యాచార కేసుల్లో తెలిసిన వారి ప్రమేయం వల్ల జరిగాయని తెలిపారు. నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామని డీజీపీ తెలిపారు. మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!