Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. ట్రైన్ టైమింగ్స్ మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు కంపెనీ యాజమాన్యం శుభవార్త అందించింది. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూనే తక్కువ ధరకే ఏసీలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో అవకాశం కల్పించింది. ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా ప్రయాణించే వారికి ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడనుంది. సమయాల్లో మార్పులు చేస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైలు నడిచే సంగతి తెలిసిందే. అయితే తాజాగా చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఇక నుంచి మెట్రో చివరి రైలు రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది.
Read also: Keerthi Suresh : ఆ సీన్స్ చేసేందుకు ఓకే చెప్పిన మహానటి..?
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
లేట్ నైట్ ఆఫీసు డ్యూటీలు చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు తుది గమ్యస్థానానికి చేరుకుంటుంది. సాధారణంగా మొదటి మెట్రో ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే విషయం కూడా తెలిసిందే. అయితే ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు తొలి మెట్రో ప్రారంభం కానుంది. ఇది వారంలో ఒక రోజు మాత్రమే. ఇతర రోజుల్లో రైలు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. సోమవారం సగటున రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా మెట్రో సమయాన్ని మరో 45 నిమిషాలు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
Prajwal Revanna : 100 కోట్ల ఆఫర్… రేవణ్ణ కేసులో డీకే శివకుమార్పై బీజేపీ ఆరోపణ
తాజావార్తలు
-
Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
-
Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!