Medchal: కోర్టు ధిక్కరణ కేసు.. మేడ్చల్ కలెక్టర్ తోపాటు మరో ఇద్దరికి నోటీసులు..
- కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు..
- కోర్టు ధిక్కరణ కేసులో మేడ్చల్ జిల్లా కలెక్టర్ తోపాటు మరో ఇద్దరికి నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medchal: కోర్టు ధిక్కరణ కేసులో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ, కాప్రా తహసీల్దారు సుచరిత, కాప్రా డిసి ముకుంద్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరించిన అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో అధికారులకు హై కోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ, కాప్రా మండల తహసీల్దారు సుచరిత, కాప్రా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డికి కోర్ట్ ధిక్కరణ కింద ఎందుకు వారిమీద తగిన చర్యలు తీసుకోవద్దు తెరపాలంటూ నోటీసులో పేర్కొంది. విచారణను వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించింది. పిటిషనర్ తరుపు న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపిస్తూ కాప్రా మండలం సర్వే నంబర్ 152 లోని 13 ఎకరాలకు సంబంధించి అన్ని యజమాని హక్కులు, అనుమతులు ఉన్నప్పటికి రెవిన్యూ అధికారులు సదరు భూమిని కస్టడీయన్ భూమిగా ప్రకటిస్తూ.., అనధికారికంగా సదరు భూమిలో ప్రభుత్వ బోర్డు పెట్టారని తెలిపింది.
Read also: GST Council Meet : నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఆన్ లైన్ గేమింగ్, ఎరువుల పై చర్చ
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
అది చట్ట విరుద్ధంగా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని 2022 సంవత్సరంలో అడ్రిన్ సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం సదరు భూమి పట్టా భూమి అని ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. యధాస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కానీ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ సదరు భూమిలో నాలా తవ్వకం, బ్రిడ్జి వేయడం, చెత్త వాహనాలు నిలుపుతూ చెత్త సేకరణ చేయడం లాంటి కార్యాకలాపాలు నిర్వహిస్తుండటంతో కాజా అనిల్ కుమార్, మేకల నవీన్ నాయుడు అడ్రిన్ సొసైటీ సభ్యుల తరుపున జిపిఎ హోల్డర్స్ హోదాలో ఈ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో కోమేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ, కాప్రా తహసీల్దారు సుచరిత, కాప్రా డిసి ముకుంద్ రెడ్డిలకు ర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Hyderabad Murders: భయాందోళన రేపుతున్న వరుస హత్యలు.. ఇవాళ మరో మర్డర్..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!