Hidden Funds: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. తొమ్మిదిమంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీ మనీ కోసం జనం అడ్డదారులు తొక్కుతున్నారు. గుప్తనిధుల తవ్వకాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. పాత భవనాలు, దేవాలయాల కింద నిధులు దాచారని తెలిస్తే చాలు వాటిని తవ్విపారేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహముత్తారం మండలంలోని సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దిమడుగు గ్రామ సమీపంలో కొంతమంది తవ్వకాలు జరిపారని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: MEN Menstrual Pain: వరంగల్ నిట్ స్టూడెంట్స్ కొత్త ఆవిష్కరణ.. స్పెషాలిటీ ఏంటంటే?
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఈ సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఆ సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి తవ్వకాలు జరిపినవారి వివరాలు సేకరించారు. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన చిట్యాల, గుట్టల గంగారం, చల్వాయి, కాల్వపల్లి గ్రామాలకు చెందిన తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిలో చెర్ప పాపారావు, మడకం సంతోష్, అలం నారాయణ, సిద్ధబోయిన బతుకయ్య, బొచ్చు హరిబాబు, చిట్టిబాబు. గోడె తిరుపతి, మడకం ఎర్రయ్యలను అరెస్ట్ చేసినట్లు మహముత్తారం ఎస్సై రమేష్ తెలిపారు. గుప్తనిధుల పేరుతో తవ్వకాలకు, క్షుద్రపూజలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read Also:Boy Missig: ఈ నగరానికి ఏమైంది? నిన్న ఇందు.. నేడు నసీర్ మిస్సింగ్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!