TG Government: జూడాలకు సర్కార్ గుడ్ న్యూస్.. స్టైఫండ్ విడుదల చేసిన ప్రభుత్వం
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ..
- 2024-25కి సంబంధించిన స్టైఫండ్ విడుదల..
- రూ.406 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెన్స్ వైద్యులు, మెడికల్ కాలేజీ, పారమెడికల్ వాళ్లకు 2024-25కి సంబంధించిన స్టైఫండ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.406 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏడాదికి సరిపడా స్టైఫండ్ ను ముందే విడుదల చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. సమ్మెను విరిమించుకోవాలని తెలిపింది. 2024-25 సంవత్సరానికి గాను స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పూర్తి చేసే దిశగా పూర్తి ప్రణాకంగా వ్యవహరించి వెల్లడిస్తామని తెలిపారు.
Read also: Mallu Bhatti Vikramarka: నేడు శ్రీశైలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
మొదటగా స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. జూడాల సమ్మె పిలుపుతో స్పందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రామార్క జూడాల డిమాండ్లలను పరిశీలించారు. వైద్యానికి పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రుణమాఫీ లో కోతలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాటకంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిధుల విడుదల జీవో మీ ముందుకు తెస్తామన్నారు. ప్రజల సొమ్ము.. ప్రజలకే పంచుతున్నామని క్లారిటీ ఇచ్చారు. కోతలు పెట్టాల్సిన పని లేదన్నారు. రైతు భరోసా పై త్వరలోనే మార్గదర్శకాలు సిద్ధం చేస్తామన్నారు. నిధులు సమకూర్చుకోవడం కోసం మా తిప్పలు మేం పెడుతున్నామన్నారు. మాట నిలబెట్టుకునేందుకు అన్నీ రకాల శ్రమ పెడుతున్నామన్నారు. అయితే మరోవైపు ఇవాళ స్టెఫెండ్ ను సకాలంలో ఇవ్వాలని కోరుతూ ఇవాళ జూడాలు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. తమ డిమాండ్స్ నెరవేరేదాకా సమ్మె కొనసాగుతుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ వెల్లడించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. నాలుగు రోజులుగా చేస్తున్నా సమ్మెపై ప్రభుత్వం దిగి వచ్చి పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. మా డిమాండ్లు వెంటనే పరిశీలించాలని, సమ్మె కొనసాగించతామని తెలిపారు.
Tamilnadu : తమిళనాడుకు చెందిన 22మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!